పనితీరుకు పట్టం
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 705 మంది ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ప్రశంసాపత్రాలు అందించారు.
ఏఆర్ డీఎస్పీ ఎం.గాంధికి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిభా పురస్కారాన్ని అందిస్తున్న ఎస్పీ విజయరావు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 705 మంది ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ప్రశంసాపత్రాలు అందించారు. గురువారం పోలీసు కవాతు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో అవార్డులు అందుకున్న వారిని ఆయన అభినందించారు. పలు శాఖలు ప్రదర్శించిన జిల్లా అభివృద్ధి ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో అగ్నిమాపక, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటాలు ప్రథమ బహుమతిని, ఐటీడీఏ, పంచాయతీరాజ్శాఖ శకటాలు ద్వితీయ, వైద్య, ఆరోగ్యశాఖ, అటవీశాఖల శకటాలు తృతీయ బహమతిని దక్కించుకున్నాయి. సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ చక్రధర్బాబు జ్ఞాపికలను అందించారు.
ద్వితీయ స్థానంలో నిలిచిన పంచాయతీ కార్యాలయ శకటం
ప్రథమ బహుమతి సాధించిన డీఆర్డీఏ శకటం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సముద్రంలో హన్సిక షికారు.. ఆండ్రియా శారీ పిక్!
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో సూర్యకుమార్ని తప్పిస్తారా? రోహిత్ ఏమన్నాడంటే..
-
Movies News
Salman khan: సల్మాన్ ఖాన్కు బెదిరింపు ఈ- మెయిల్.. భద్రత మరింత పెంపు!
-
India News
Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా
-
India News
Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. రేపు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!
-
Sports News
MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110