బడ్జెట్ సమావేశం ఊసేది?
54 డివిజన్లు.. 1.50 లక్షల గృహాలు.. సుమారు పది లక్షల జనాభా.. రాష్ట్రంలోనే పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటి నెల్లూరు.. అయితేనేం.. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రభ మసకబారుతోంది.
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్టుడే
54 డివిజన్లు.. 1.50 లక్షల గృహాలు.. సుమారు పది లక్షల జనాభా.. రాష్ట్రంలోనే పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటి నెల్లూరు.. అయితేనేం.. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రభ మసకబారుతోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్న అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. గత ఎనిమిది నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడం.. రానున్న ఆర్థిక సంవత్సరానికి మార్చి 21వ తేదీలోపు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఆ ఊసేలేకపోవడం.. విమర్శలను నిజం చేస్తున్నాయి.
నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గత ఏడాది జులై 29వ తేదీన నిర్వహించారు. నాటి నుంచి నగరాభివృద్ధి, సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవు. గత ఏడాది మార్చి 30న బడ్జెట్ సమావేశం పెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,34,15,56,000 ఆదాయం కాగా- రూ. 8,43,59,50,000 ఖర్చులుగా చూపారు. దీంతో రూ. 109.43 కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడింది. ఈ ఏడాది కాలంలో ఖర్చులు తప్ప.. ఆదాయంపై దృష్టిసారించింది లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అధికారులు శాఖల వారీగా అంచనాలతో వార్షిక పద్దు రూపొందించారు.
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా..
మరో ఆరు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ లోపు బడ్జెట్ సమావేశం పెట్టే అవకాశం లేదు. సమావేశానికి ఏడు రోజుల ముందుగానే సభ్యులకు బడ్జెట్ ప్రతులు అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ ఊసే కనిపించడం లేదు. నెల్లూరు నగరపాలక సంస్థ పాలకవర్గం 54 మంది అధికార పార్టీ నుంచే ఎన్నికయ్యారు. అనంతరం మూడు గ్రూపులుగా విడిపోయారు. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైకాపాకు దూరంగా ఉండటంతో.. మేయర్ స్రవంతితో పాటు మరో పది మంది ఆయన వెంçË ఉన్నారు. మరికొంత మంది నగర ఎమ్మెల్యే అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్తో ఉన్నారు. పాలకవర్గం, అధికారులకు మధ్య సరైన సమన్వయం, సుహృద్భావ వాతావరణం లేకపోవడం నగరాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. దీనిపై కార్పొరేషన్ మేనేజర్ ఇనాయతుల్లా మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలలో బడ్జెట్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు
[ 20-04-2024]
జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ
[ 20-04-2024]
కావలి పట్టణం కచ్చేరి మిట్ట నివాసి అళహరి.రామయ్య గారి జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు అళహరి.రామక్రిష్ణ సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా కావలి పట్టణం పరిసర ప్రాంతమైన బుడంగుంట గిరిజన కాలనీలో 100 మంది పేదలకు అన్నాదానం చేశారు. -
తెదేపాలో 30 కుటుంబాలు చేరిక
[ 20-04-2024]
కావలి రూరల్ మండలం రాజువారిచింతలపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఆరుమళ్ళ చిన మాలకొండయ్య ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?