వైద్య చికిత్సకు వచ్చి ఆకస్మిక మృతి
చికిత్స నిమిత్తం నగరంలోని హనుమాన్పేటలో ఓ ప్రైవేటు వైద్యశాలకు వచ్చిన గుర్తుతెలియని వృద్ధుడు (70) మృతి చెందిన ఘటన గవర్నర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
విజయవాడ: చికిత్స నిమిత్తం నగరంలోని హనుమాన్పేటలో ఓ ప్రైవేటు వైద్యశాలకు వచ్చిన గుర్తుతెలియని వృద్ధుడు (70) మృతి చెందిన ఘటన గవర్నర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వృద్ధుడు పేరు రాజు అని, ఊరు నెల్లూరు అని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. శనివారం ఉదయం సిరివెళ్ల నర్సింగ్ హోంకు వచ్చి అకస్మాత్తుగా చనిపోయారు. మృతదేహాన్ని కొత్త ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. తెలిసిన వారు గవర్నర్పేట పోలీస్స్టేషన్ 0866-2576023 నెంబరును సంప్రదించాలని పోలీసులు కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్లో కారు బీభత్సం