logo

పరీక్షలు ముగిసె.. ఇంటికెళ్లేందుకు మురిసె

ఇంటర్‌ విద్యార్థులకు బుధవారం పరీక్షలు పూర్తి కావడంతో ఇళ్లకు బయలుదేరారు. నెల్లూరు బస్టాండ్‌లో సందడి నెలకొంది.

Published : 30 Mar 2023 03:46 IST

ఈనాడు, నెల్లూరు: ఇంటర్‌ విద్యార్థులకు బుధవారం పరీక్షలు పూర్తి కావడంతో ఇళ్లకు బయలుదేరారు. నెల్లూరు బస్టాండ్‌లో సందడి నెలకొంది. వివిధ గ్రామాలకు పల్లె బస్సులు కిక్కిరిసి వెళ్లాయి. ఇంకొందరు ఆటోలను ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు