logo

శ్రీరామనవమి.. నమామి

యాచవరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఎ.రాముఆచారి పెన్సిల్‌పై చెక్కతో తీర్చిదిద్దిన సీతారామాంజనేయ లక్ష్మణ ప్రతిమలను బుధవారం ప్రదర్శించారు.

Published : 30 Mar 2023 03:46 IST

న్యూస్‌టుడే, మనుబోలు: యాచవరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఎ.రాముఆచారి పెన్సిల్‌పై చెక్కతో తీర్చిదిద్దిన సీతారామాంజనేయ లక్ష్మణ ప్రతిమలను బుధవారం ప్రదర్శించారు. వారంపాటు శ్రమించి కొయ్య ముక్కలతో సుమారు 1.5సెం.మీ. వెడల్పు, 5 సెం.మీ. ఎత్తు ఉన్న ప్రతిమలను చెక్కి పెన్సిల్‌పై అమర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని