logo

విద్యార్థులకు నిధుల విడుదల

సహిత విద్యలో భాగంగా జిల్లాలోని భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాల చిన్నారులకు సమగ్రశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో నిధులు (అలవెన్సులు) విడుదల చేశామని

Published : 30 Mar 2023 03:46 IST

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : సహిత విద్యలో భాగంగా జిల్లాలోని భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాల చిన్నారులకు సమగ్రశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో నిధులు (అలవెన్సులు) విడుదల చేశామని ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.53.13 లక్షలు రాష్ట్ర కార్యాలయం నుంచి నేరుగా ప్రత్యేక అవసరాల చిన్నారుల ఖాతాల్లో జమ అయ్యాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని