logo

ప్రమాద సూచికలేవీ?

నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై మైపాడు క్రాస్‌ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక దుర్ఘటన జరుగుతున్నా సరైన హెచ్చరికలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ప్రమాద సూచికలుగా పాత టైర్లు, డ్రమ్ములు పెట్టారు.

Published : 03 Jun 2023 02:08 IST

నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై మైపాడు క్రాస్‌ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక దుర్ఘటన జరుగుతున్నా సరైన హెచ్చరికలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ప్రమాద సూచికలుగా పాత టైర్లు, డ్రమ్ములు పెట్టారు. దీంతో దూరం నుంచి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సిగ్నల్‌ లైట్లు తదితర ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ఈనాడు, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు