logo

పనసపత్రంపై బాలు చిత్రం

దివికేగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య స్పందించారు. ఎస్పీబీ చిత్రాన్ని సృజనాత్మకతతో పనస ఆకుపై చిత్రీకరించారు.  

Published : 04 Jun 2023 02:56 IST

దివికేగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య స్పందించారు. ఎస్పీబీ చిత్రాన్ని సృజనాత్మకతతో పనస ఆకుపై చిత్రీకరించారు.  
- న్యూస్‌టుడే, సంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని