రూ.50 లక్షల నగదు స్వాధీనం
కావలి: మండలంలోని గౌరవరం టోల్ప్లాజా మీదుగా ఓ కారులో తీసుకెళుతున్న రూ.50 లక్షల నగదును కావలి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కావలి: మండలంలోని గౌరవరం టోల్ప్లాజా మీదుగా ఓ కారులో తీసుకెళుతున్న రూ.50 లక్షల నగదును కావలి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఇక్కడ తనిఖీ చేస్తుండగా కారులో నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నగదుతో పాటు ఉన్న అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై డీఎస్పీ ఎం.వెంకటరమణను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా, అనుమానం వచ్చి తనిఖీలు చేయడం వాస్తవమేనన్నారు. నిర్ధారించుకుని విడిచిపెట్టామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు
-
Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్ బాపూరావు
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్కు బెయిల్