ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకవల్లి సత్యనారాయణకు
బీర్కూరు : మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకవల్లి సత్యనారాయణకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి రూ.50వేల చెక్కును రైసస గ్రామ అధ్యక్షుడు రాంబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు ఉప్పలపాటి సత్యనారాయణ, తెరాస నాయకులు మురళి, రాంసింగ్, హన్మంత్రావు, నర్సరాజు, రవి, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!