logo

ఆధునిక హంగులతో టోల్‌గేట్‌ నిర్మాణం

అధునాతన హంగులతో, మౌలిక వసతులతో టోల్‌ గేటు నిర్మాణం చేపట్టినట్లు నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పిట్లం మండలం ధర్మారం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ గేటును

Published : 21 Jan 2022 03:35 IST

ధర్మారంలో టోల్‌ వసూళ్లను ప్రారంభిస్తున్న నేషనల్‌ హైవే పీడీ మధుసూదన్‌రావు

పిట్లం, న్యూస్‌టుడే: అధునాతన హంగులతో, మౌలిక వసతులతో టోల్‌ గేటు నిర్మాణం చేపట్టినట్లు నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పిట్లం మండలం ధర్మారం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ గేటును గురువారం ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజర్‌ సతీష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని