logo

జీవో సవరించాలని నిరసన

జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బాన్సువాడలో తపస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. స్థానికత, సీనియారిటీ, ఒంటరి మహిళలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌

Published : 25 Jan 2022 03:12 IST

బాన్సువాడలో ఆందోళన చేస్తున్న తపస్‌ నాయకులు

బాన్సువాడ, న్యూస్‌టుడే: జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బాన్సువాడలో తపస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. స్థానికత, సీనియారిటీ, ఒంటరి మహిళలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమబాట పడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రనాథ్‌ ఆర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌, జిల్లా బాధ్యులు బాల్‌రాజు, కొంతం వెంకటేషం, వేదప్రకాశ్‌, రాజు, విఠల్‌రెడ్డి, కృష్ణాగౌడ్‌, శంకర్‌, శ్రీకాంత్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని