ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైనది
ప్రజాస్వామ్య దేశంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు మాత్రమే అని ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు....
బీర్కూర్: ప్రజాస్వామ్య దేశంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు మాత్రమే అని ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్ఈవో కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. రెండు రోజుల క్రితం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన పది మంది విజేతలకు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ అరీఫ్, ఎంపీటీసీ సభ్యుడు సందీప్, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?