logo

రాజీవ్‌ స్వగృహ స్థలాల పరిశీలన

రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, స్థలాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం పరిశీలించారు. ఈ నెల 28లోగా స్వగృహ కార్పొరేషన్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించాలని

Published : 27 Jan 2022 05:05 IST

వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, స్థలాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం పరిశీలించారు. ఈ నెల 28లోగా స్వగృహ కార్పొరేషన్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించాలని ఆదేశించారు. ఫార్మేషన్‌ రోడ్లు నిర్మించాలని, స్థలాలకు నెంబర్లు కేటాయించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, ఏవో రవీందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని