logo

సీఎం కేసీఆర్‌ మేనమామ కమలాకర్‌రావు అనారోగ్యంతో మృతి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల ఆరుగొండకు చెందిన సీఎం కేసీఆర్

Published : 29 Jan 2022 14:03 IST

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రాజంపేట మండల ఆరుగొండకు చెందిన సీఎం కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్‌రావు(85) మృతిచెందారు. అనారోగ్యంతో ఈ ఉదయం కన్నుమూశారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

సందర్శకుల కోసం కామారెడ్డి దేవివిహార్‌లో ఆయన పార్థివదేహం ఉంచారు. దేవునిపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని