స్వామిజీ రాకతో పరుగెత్తుకొచ్చిన భక్తులు
మండలంలోని జగద్గురు రామానందచార్య తెలంగాణ ఉపపీఠానికి సోమవారం దక్షిణ భారత పీఠాధిపతి నరేంద్రచార్య మహరాజ్ వచ్చారు. స్వామిజీ దర్శనం కోసం ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాలతో పాటు
స్వామిజీ దర్శనానికి వరుస కట్టిన భక్తుల్చు రథంపై వెళ్తున్న స్వామిజీ, పక్కన ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జుక్కల్, న్యూస్టుడే: మండలంలోని జగద్గురు రామానందచార్య తెలంగాణ ఉపపీఠానికి సోమవారం దక్షిణ భారత పీఠాధిపతి నరేంద్రచార్య మహరాజ్ వచ్చారు. స్వామిజీ దర్శనం కోసం ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, ఉద్గీర్, కర్ణాటకలోని ఔరాద్, బీదర్ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామిజీని రథంపై కూర్చోబెట్టి శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే హన్మంత్షిండే పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం