సరకు రవాణా.. నింపుతున్న ఖజానా
ఆర్టీసీ కార్గో సేవలు సంస్థకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో రూ.లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇటీవల వినూత్న పథకాలతో ఆర్టీసీ ప్రజల ముందుకొస్తోంది. కార్గో ద్వారా బంగినిపల్లి మామిడిపండ్లు, భద్రాచలం నుంచి సీతారామ కల్యాణ
ఆర్టీసీకి కార్గో సేవలతో రూ.5.84 కోట్ల రాబడి
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
పార్సిళ్ల వివరాలను నమోదు చేయిస్తున్న ప్రజలు
ఆర్టీసీ కార్గో సేవలు సంస్థకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో రూ.లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇటీవల వినూత్న పథకాలతో ఆర్టీసీ ప్రజల ముందుకొస్తోంది. కార్గో ద్వారా బంగినిపల్లి మామిడిపండ్లు, భద్రాచలం నుంచి సీతారామ కల్యాణ తలంబ్రాలను నమోదు చేసుకున్నవారికి తెప్పించి ఇచ్చారు. 2020 జూన్ 19న సేవలు ప్రారంభం కాగా రెండేళ్లలో 4,80,446 పార్సిళ్లు, కొరియర్లు చేరవేశారు. వీటి ద్వారా రూ.4.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక బస్సుల్లో సరకుల రవాణాకు ఉమ్మడి జిల్లాలో ఆయా డిపోల పరిధిలో 1,653 నమోదు కాగా రూ.92.15 లక్షల ఆదాయం సమకూరిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సద్వినియోగం చేసుకోవాలి
- లక్కు మల్లేశం, డీఎం, కామారెడ్డి
ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాం. అందులో భాగంగా తీసుకొచ్చిన కార్గో ద్వారా గణనీయమైన రాబడి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్