logo

తల్లి పాలు బిడ్డకు శ్రేయస్కరం

తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు కళావతి అన్నారు. మండల కేంద్రంలోని బీసీవాడలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం తల్లి పాల వారోత్సవాలు

Updated : 08 Aug 2022 20:22 IST

బీర్కూర్‌: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు కళావతి అన్నారు. మండల కేంద్రంలోని బీసీవాడలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రు పాలు తాగించాలని అన్నారు. 6నెలల వరకు బిడ్డకు తల్లిపాలను తాగించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయులు శివజ్యోతి, నాగమణి, భానూ బేగం, సారిక, వనిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని