logo

కనువిందుగా తీజ్‌ సంబరం

రాంపూర్‌తండా, పోచారంతండాలో ఆదివారం నిర్వహించిన తీజ్‌ ఉత్సవాల్లో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. యువతులతో కలిసి తలపై గోధుమబుట్టలు పెట్టుకొని ముందుకు సాగారు. తండావాసులతో కలిసి నృత్యం చేశారు. 

Published : 15 Aug 2022 06:06 IST


గోధుమ బుట్టలతో యువతులు, చిత్రంలో సభాపతి పోచారం, డీసీసీబీ ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, న్యూస్‌టుడే: రాంపూర్‌తండా, పోచారంతండాలో ఆదివారం నిర్వహించిన తీజ్‌ ఉత్సవాల్లో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. యువతులతో కలిసి తలపై గోధుమబుట్టలు పెట్టుకొని ముందుకు సాగారు. తండావాసులతో కలిసి నృత్యం చేశారు.  డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్‌, ఆత్మ కమిటీ అధ్యక్షుడు మోహన్‌నాయక్‌, ఎంపీపీ నీరజారెడ్డి, జడ్పీటీసీ పద్మ, అంజిరెడ్డి, గంగాధర్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని