వేడుకలకు ఏర్పాట్లు
స్వాతంత్య్ర దిన వేడుకలకు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. వజ్రోత్సవాల నేపథ్యంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ప్రధాన వేదికతో పాటు ప్రజలు, పురప్రముఖులు కూర్చోవడానికి గ్యాలరీని అలంకరించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రధాన వేదిక, గ్యాలరీలను ముస్తాబు చేస్తున్న సిబ్బంది
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే: స్వాతంత్య్ర దిన వేడుకలకు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. వజ్రోత్సవాల నేపథ్యంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ప్రధాన వేదికతో పాటు ప్రజలు, పురప్రముఖులు కూర్చోవడానికి గ్యాలరీని అలంకరించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు తెలిపే విధంగా శకటాల ప్రదర్శనకు దారి ఏర్పాటు చేశారు. పోలీసుల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం కారణంగా ఏర్పాట్లకు అంతరాయం కలిగింది.
షెడ్యూల్ ఇదీ..
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10.10 నుంచి కార్యక్రమాలు ముగిసే వరకు ఉంటారు.
* ఉదయం 10.24 గంటలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ వేదిక వద్దకు చేరుకుంటారు. ఆయనకు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి స్వాగతం పలుకుతారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.
* 10.28 గంటలకు ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చేరుకుంటారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు ఆయనకు స్వాగతం పలుకుతారు. 10.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపిస్తారు.
* 10.35 గంటలకు పోలీసుల గౌరవ వందనం అందుకొని, 10.40కి జిల్లా ప్రగతిపథంపై ఉపన్యసిస్తారు. - ఆ తర్వాత శకటాల ప్రదర్శన, స్టాళ్ల పరిశీలన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.