logo

సన్న బియ్యానికి పోటీ

నిజామాబాద్‌ నగరంలో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ ప్రారంభించారు. మొత్తం 87 దుకాణాలు ఉండగా కొన్నింటికి సన్నబియ్యం వచ్చాయి. ఆహార భద్రత కార్డుదారులు ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకోవచ్చు. కోటగల్లీలో ఓ దుకాణానికి సన్నబియ్యం వచ్చాయని తెలుసుకొని లబ్ధిదారులు పోటీ పడ్డారు.

Published : 17 Aug 2022 02:46 IST

నిజామాబాద్‌ నగరంలో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ ప్రారంభించారు. మొత్తం 87 దుకాణాలు ఉండగా కొన్నింటికి సన్నబియ్యం వచ్చాయి. ఆహార భద్రత కార్డుదారులు ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకోవచ్చు. కోటగల్లీలో ఓ దుకాణానికి సన్నబియ్యం వచ్చాయని తెలుసుకొని లబ్ధిదారులు పోటీ పడ్డారు.

- న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని