logo

వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం

నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటకు చెందిన వీఆర్‌ఏ దాసరి సాయిలు ఆదివారం రాత్రి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఈ చర్యకు ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన

Published : 26 Sep 2022 02:27 IST

గొంతుకోసుకున్న సాయిలు

నాగిరెడ్డిపేట(లింగంపేట), న్యూస్‌టుడే: నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటకు చెందిన వీఆర్‌ఏ దాసరి సాయిలు ఆదివారం రాత్రి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఈ చర్యకు ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంలో మెదక్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స  అందించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని