కొనసాగుతున్న గ్రంథాలయ పనులు
‘అసంపూర్తి భవనానికి 17 ఏళ్లు’ శీర్షికన గత నెల 29న ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురితమైంది. మాక్లూర్లో రూ.26లక్షల వ్యయంతో చేపట్టిన గ్రంథాలయ భవన నిర్మాణం....
గదులకు వేసిన రంగులు
మాక్లూర్, న్యూస్టుడే: ‘అసంపూర్తి భవనానికి 17 ఏళ్లు’ శీర్షికన గత నెల 29న ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురితమైంది. మాక్లూర్లో రూ.26లక్షల వ్యయంతో చేపట్టిన గ్రంథాలయ భవన నిర్మాణం పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతున్న తీరును ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. భవనానికి శనివారం రంగులు వేయించారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారుకు స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లోనే భవనం ఉపయోగంలోకి రానున్నందున పాఠకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.