logo

కలెక్టరేట్‌లో సంబరాలు

జిల్లా పాలనా ప్రాంగణంలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్‌ ఉద్యోగులు, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు.

Published : 02 Oct 2022 04:51 IST


ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఎత్తిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జాహ్నవి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా పాలనా ప్రాంగణంలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్‌ ఉద్యోగులు, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు. అందంగా బతుకమ్మలు పేర్చిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్‌ పాటిల్‌ బహుమతులు ప్రదానం చేశారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, డీఆర్డీవో సాయన్న, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జాహ్నవి, కమిషనర్‌ దేవేందర్‌, పీఆర్టీయూ ప్రతినిధులు స్వప్న, సంతోష్‌కుమార్‌, రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని