స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు
స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్).. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సేవలపై నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2022 ర్యాంకులను శనివారం ప్రకటించింది. సర్వేలో భాగస్వాములైన జిల్లాకు చెందిన బల్దియాలు ర్యాంకుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి.
బోధన్ బల్దియా కార్యాలయం భవనం
బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరం, న్యూస్టుడే : స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్).. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సేవలపై నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2022 ర్యాంకులను శనివారం ప్రకటించింది. సర్వేలో భాగస్వాములైన జిల్లాకు చెందిన బల్దియాలు ర్యాంకుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ర్యాంకులు మెరుగు పడ్డాయి. సర్వేలో ఇంటింటా చెత్త సేకరణ, రహదారులు, ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, పట్టణ సుందరీకరణ, మార్కెట్లు, ఆవాస ప్రాంతాలు, డ్రైనేజీలు, జలవనరుల శుభ్రత, వీధుల్లో చెత్త తొలగించడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి 11 అంశాలను పరిశీలించి మార్కులు కేటాయించారు. వీటి ఆధారంగా మున్సిపాలిటీ జనాభా ప్రాతిపదికన జోనల్, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు ప్రకటించింది కేంద్రం. ఆయా బల్దియాలకు వచ్చిన ర్యాంకులు...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు