బాపూ బాటలో నడవాలి : గోవర్ధన్
అందరూ జాతిపిత బాపూజీ చూపిన శాంతియుత బాటలో నడవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన గాంధీజీ, లాల్బహదూర్శాస్త్రి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి విప్ పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్, కలెక్టరేట్, న్యూస్టుడే: అందరూ జాతిపిత బాపూజీ చూపిన శాంతియుత బాటలో నడవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన గాంధీజీ, లాల్బహదూర్శాస్త్రి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి విప్ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, ఏఎంసీ ఛైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ ఛైర్మన్ రవికుమార్యాదవ్, తెరాస పట్టణాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఏఎస్పీ అన్యోన్య, కలెక్టరేట్లో పాలనాధికారి పాటిల్ నివాళులర్పించారు. డీసీవో వసంత, జిల్లా కార్మికశాఖ అధికారి సురేందర్కుమార్, పర్యవేక్షకులు సాయిభుజంగ్రావు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత ప్రచారరథం ప్రారంభం
కామారెడ్డి కలెక్టరేట్: గాంధీ జయంతి సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్, జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిశుభ్రత ప్రచారరథాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రారంభించారు. ఈ వాహనం ఇంటింటా ఇంకుడు గుంతలు, చెత్త సేకరణ, కంపోస్ట్ ఎరువుల తయారీ వంటి విషయాలపై అవగాహన పెంచుతుందని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ పులగం రాజు, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా మేనేజర్ నారాయణ, జిల్లా సాంస్కృతిక కళాసారథి కళాకారులు రమేశ్రావు, ఆకుల మహేందర్, విఠల్రెడ్డి, రాము, సమత, పోశెట్టి, లక్ష్మీనారాయణ, నరేశ్, వినాయక్, సలావుద్దీన్, తిరుపతి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!