తహసీల్దార్లతో తనిఖీ బృందాల ఏర్పాటు
రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు.
బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు
ముఖాముఖిలో డీసీఎస్వో చంద్రప్రకాశ్
న్యూస్టుడే, నిజామాబాద్ కలెక్టరేట్
రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్ నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంటు బృందాలను పటిష్ఠం చేస్తామన్నారు. ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
88 కేసులు నమోదు
రేషన్ దుకాణాల నుంచి తీసుకుంటున్న బియ్యాన్ని చాలా మంది అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అలా అమ్మినా.. కొన్నా.. చట్ట ప్రకారం నేరం. ఇటీవల బియ్యాన్ని అధికంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. నగరంతో పాటు గ్రామాల్లోనూ నిఘా ఉంచుతున్నాం. 88 కేసులు నమోదు చేశాం. ఎవరి ఇంట్లోనైనా నిల్వలు ఉన్నట్లు గుర్తిస్తే తహసీల్ కార్యాయంలో ఫిర్యాదు చేయాలి. ఇందులో డీలర్లనూ వదిలే ప్రసక్తి లేదు. ఎన్ఫోర్స్మెంటు డిప్యూటీ తహసీల్దార్లతో దుకాణాలు తనిఖీ చేయిస్తాం. ఖాళీగా ఉన్న డీలర్ల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
458 కేంద్రాలు..
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. సహకార సంఘాలు, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో 458 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. జిల్లాలో 305 రైస్మిల్లుల్లో లక్ష మె.ట ధాన్యం నిల్వ చేసే వీలుంది. యాసంగికి చెందిన సీఎంఆర్ను తీసుకుంటున్నాం. ఇంకా 128 లక్షల మె.ట సీఎంఆర్ రావాల్సి ఉంది.
పెట్రోల్ బంకుల్లోనూ..
పెట్రోల్ బంకు, గ్యాస్ గోదాంల్లో ఇటీవల తనిఖీలు చేయని విషయం వాస్తవమే. బంకుల్లో సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నట్లు తేలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. వాహనదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించొద్దు. వ్యాపారులు వాణిజ్య సిలిండర్లు మాత్రమే వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
[ 20-04-2024]
మండల కేంద్రంలో కాంగ్రెస్ స్థానిక నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కా్ర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ శనివారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
విద్యార్థులు నిరంతర సాధన చేయాలి
[ 20-04-2024]
విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్