logo

అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో దేవీమాత విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు.

Published : 05 Oct 2022 03:37 IST


అధికారులతో సమీక్షిస్తున్న సీపీ నాగరాజు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: జిల్లాలో దేవీమాత విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. నిజామాబాద్‌ సబ్‌ డివిజన్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బందోబస్తు విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని