logo

దుర్గా మండపంలో దుబ్బాక ఎమ్మెల్యే

రాష్ట్ర భాజపా నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం రాజంపేటలోని నవదుర్గా సేవా సమితి అమ్మవారిని దర్శించుకున్నారు.

Published : 05 Oct 2022 03:37 IST


రాజంపేటలో మాలధారులతో రఘునందన్‌రావు

రాజంపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర భాజపా నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం రాజంపేటలోని నవదుర్గా సేవా సమితి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గా భవానికి పూజలు నిర్వహించారు. అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. సమితి సభ్యులు సుమన్‌చారి, బిట్టు, ప్రశాంత్‌, నర్సింలు, మనోహర్‌, నవీన్‌, నితిన్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని