logo

బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపి

గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహిస్తున్న 36వ జాతీయస్థాయి సీనియర్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ గ్రామానికి చెందిన గజాన్‌ రాకేశ్‌ ఎంపికయ్యారు.

Published : 05 Oct 2022 03:37 IST


గజాన్‌ రాకేశ్‌

జక్రాన్‌పల్లి, న్యూస్‌టుడే: గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహిస్తున్న 36వ జాతీయస్థాయి సీనియర్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ గ్రామానికి చెందిన గజాన్‌ రాకేశ్‌ ఎంపికయ్యారు. ఈ నెల 6 నుంచి 10 వరకు నిర్వహించే ఈ క్రీడల్లో హైదరాబాద్‌కు చెందిన భరత్‌తో కలిసి తెలంగాణ జట్టు తరఫున ఆడుతున్నట్ల్లు రాకేష్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని