నాగన్న దిగుడు బావి పరిశీలన
లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న దిగుడుబావిని శనివారం జిల్లా పాలనాధికారి జితేశ్ వి.పాటిల్, ప్రైవేటు ఏజెన్సీ ఆర్కిటెక్ట్ కల్పన, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ మనీషా పరిశీలించారు.
లింగంపేట: లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న దిగుడుబావిని శనివారం జిల్లా పాలనాధికారి జితేశ్ వి.పాటిల్, ప్రైవేటు ఏజెన్సీ ఆర్కిటెక్ట్ కల్పన, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ మనీషా పరిశీలించారు. నాగన్నబావిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లింగంపేట మండలంలోని ముంబోజిపేట తండాలో గిరిజన జీవన విధానాన్ని, బీర్కూర్ మండలంలోని తిరుమల ఆలయాన్ని పరిశీలించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, ఎంపీడీవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు