logo

బీసీ గురుకులంలో రాజ్యాంగ దినోత్సవం

మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.

Updated : 26 Nov 2022 17:28 IST

బీర్కూర్‌ : మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవి, ఏటీపీ జ్యోతి, డిప్యూటీ వార్డెన్‌ వనజారాణి, అధ్యాపకులు స్వర్ణలత, సరిత, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని