logo

లింగాన్ని చుట్టేసిన సర్పం

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి శివారులోని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలోని శివలింగం వద్ద శనివారం మధ్యాహ్నం భక్తులకు పాము కనిపించింది.

Published : 27 Nov 2022 06:09 IST

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి శివారులోని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలోని శివలింగం వద్ద శనివారం మధ్యాహ్నం భక్తులకు పాము కనిపించింది. లింగమూర్తిని చుట్టుకొని అక్కడే ఉండిపోవడంతో చూసేందుకు భక్తులు తరలొచ్చారు. చివరకు స్థానిక స్నేక్‌ క్యాచర్‌ విక్రమ్‌ను పిలిపించి దాన్ని పట్టించారు. చెడుగు రకం పాము అని ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, దోమకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని