logo

చిన్నమ్మదేవి జాతర ఉత్సవాల్లో మంత్రి

మండలంలోని శ్రీరాంపూర్‌లో చిలకల చిన్నమ్మదేవి జాతర ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. 

Updated : 21 Jan 2023 21:39 IST

బాల్కొండ: మండలంలోని శ్రీరాంపూర్‌లో చిలకల చిన్నమ్మదేవి జాతర ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు స్థానిక సర్పంచ్‌ చిన్నయ్య, భారాస మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని