ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.
ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను సన్మానిస్తున్న బర్దీపూర్ వాసులు
ఇందల్వాయి, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. మల్లాపూర్లో ఆదివారం ఆయన ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఐడీసీఎంఎస్ ఛైర్మన్ మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డి, జగన్, సర్పంచి సత్యనారాయణ, ఉపసర్పంచి రఘునందన్, ఎంపీడీఓ రాములునాయక్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులున్నారు.
నిధులకు వినతి
బర్దీపూర్(డిచ్పల్లి గ్రామీణం): బర్దీపూర్లో నిర్మించనున్న రెడ్డి సంఘ భవనానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయణ్ను సన్మానించారు. సంఘం అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉపసర్పంచి గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సభ్యులు శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, నాయకులు పద్మారావు, రాము తదితరులున్నారు.
కల్యాణ మండపానికి..
ధర్పల్లి: బంజారా కల్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఆర్టీసీ ఛైర్మన్ గోవర్ధన్, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ సంఘం మండల కమిటీకి ప్రొసీడింగ్ పత్రం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి సుమారు రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు లాల్సింగ్, సభ్యులు శంకర్, శివరాం, శ్రీనివాస్ తదితరులున్నారు.
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం..
జక్రాన్పల్లి: కొలిప్యాక్లోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని బాజిరెడ్డి గోవర్ధన్ను ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు ఆహ్వానించారు. వచ్చే నెల 2 నుంచి 7వ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)