logo

జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ను కలిసిన ఎంపీ

ఇటీవల జిల్లాకు మంత్రి కేటీఆర్‌ వచ్చిన సమయంలో అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బీజేవైఎం నాయకులపై పోలీసులు దుర్భాషలాడుతూ దాడి చేయగా..

Published : 06 Feb 2023 05:49 IST

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఇటీవల జిల్లాకు మంత్రి కేటీఆర్‌ వచ్చిన సమయంలో అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బీజేవైఎం నాయకులపై పోలీసులు దుర్భాషలాడుతూ దాడి చేయగా.. ఎంపీ అర్వింద్‌ బాధిత నాయకులను జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ వద్దకు ఆదివారం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు దుర్భాషలాడిన విషయాన్ని అన్సారాజ్‌ గంగారాంకు బాధితులు వివరించి ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని