జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యార్థి చందు జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ దుర్గారెడ్డి గురువారం తెలిపారు.
చందును అభినందిస్తున్న ప్రిన్సిపల్ దుర్గారెడ్డి
ఆర్మూర్ పట్టణం : ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యార్థి చందు జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ దుర్గారెడ్డి గురువారం తెలిపారు. ఈ నెల 10 నుంచి 12 వరకు ఆర్మూర్ నరేంద్ర పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు తరఫున ప్రతిభ చాటినట్లు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు అసోంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్ సురేందర్, కో-కన్వీనర్ రాజేశ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, పీఈటీలు రాజేందర్, అర్జున్, ప్రవీణ్, నరేశ్ క్రీడాకారుడిని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం