భారాస సమావేశంలో తేనెటీగల దాడి
జుక్కల్ మండలం సావర్గావ్లోని కౌలాస్నాలా జలాశయం సమీపంలో మంగళవారం భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
నెత్తిపై కండువాలు వేసుకొని పరుగులు తీస్తున్న కార్యకర్తలు, ప్రజలు
జుక్కల్, న్యూస్టుడే: జుక్కల్ మండలం సావర్గావ్లోని కౌలాస్నాలా జలాశయం సమీపంలో మంగళవారం భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి వందల మంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే సభలో ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు ప్రజలు, కార్యకర్తలపై దాడి చేశాయి. ఉలిక్కిపడిన వారు నెత్తిపై కండువాలు వేసుకుని బయటకు, పొలాల్లోకి పరుగులు తీశారు. దీంతో గంట పాటు గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేతో పాటు పలువురిని తేనెటీగలు కుట్టినట్లు స్థానికులు తెలిపారు. అంతా సద్దుమణిగాక తిరిగి సభా ప్రాంగణానికి చేరుకొని భోజనాలు చేశారు. తర్వాత జలాశయం కార్యాలయంలో ఎమ్మెల్యే ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
జుక్కల్కు రూ.165 కోట్లు
అయిదేళ్లలో ఒక్క జుక్కల్ మండలానికే రైతుబంధు కింద 13,107 మంది కర్షకుల ఖాతాల్లో రూ.165 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కౌలాస్నాలా జలాశయం సమీపంలో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో కొత్తగా నాలుగు గురుకుల విద్యాలయాలు స్థాపించామన్నారు. సర్పంచి కిషన్ పవార్, వైస్ ఎంపీపీ ఉమకాంత్ దేశాయ్, భారాస మండలాధ్యక్షుడు మాధవ్రావు దేశాయి, నాయకులు నీలుపటేల్, సాయాగౌడ్, నాగల్గిద్దె శివానంద్, అనితాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు