మిగిలిన పనులు త్వరగా పూర్తిచేస్తాం
కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా జక్రాన్పల్లి మండలం చింతలూర్ వాగులో ఏర్పాటు చేసిన డెలివరీ పాయింట్లో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
డెలివరీ పాయింట్ను పరిశీలిస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డి
జక్రాన్పల్లి, న్యూస్టుడే: కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా జక్రాన్పల్లి మండలం చింతలూర్ వాగులో ఏర్పాటు చేసిన డెలివరీ పాయింట్లో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం 21వ ప్యాకేజీ పైపులైను పనులు పరిశీలించి మాట్లాడారు. పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన పైపులైను పనులు పూర్తయినందున త్వరలో వాగులోకి సాగునీరు చేరుతుందన్నారు. దీంతో ఏడాది పొడవునా వాగులో జలకళ సంతరించుకొని భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్ ప్రభుత్వం!
-
Hyderabad: మాదాపూర్లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్కు పోటీగా ఫోన్పే కొత్త యాప్స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు