ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడికి సన్మానం
అంబేడ్కర్ జయంత్యుత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించినందుకు భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బీఆర్ శివప్రసాద్ను కోలార్ ఎంపీ మునిస్వామి సన్మానించారు.
శివప్రసాద్కు శాలువా వేస్తున్న కోలార్ ఎంపీ మునిస్వామి
నిజామాబాద్ నగరం, న్యూస్టుడే: అంబేడ్కర్ జయంత్యుత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించినందుకు భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బీఆర్ శివప్రసాద్ను కోలార్ ఎంపీ మునిస్వామి సన్మానించారు. పదాధికారుల సమావేశం నాంపల్లిలోని రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ మునిస్వామి హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించాలన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు