logo

నలుగురు పోలీసులకు కేంద్ర హోంశాఖ పురస్కారం

దర్యాప్తు రంగంలో ప్రతిభ కనబరిచిన దేశంలోని 151 మంది పోలీసు అధికారులకు పతకాలతో సత్కరించనున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది.

Published : 13 Aug 2022 02:30 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: దర్యాప్తు రంగంలో ప్రతిభ కనబరిచిన దేశంలోని 151 మంది పోలీసు అధికారులకు పతకాలతో సత్కరించనున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన డీఎస్పీ సుమిత్ర జెనా, ఇన్‌స్పెక్టర్‌లు ఆశిష్‌ జెనా, అనసూయ నాయక్‌, రమేష్‌ ప్రధాన్‌ ఉన్నారు. వీరికి ఆగస్టు 15న దిల్లీలో హోం శాఖ సత్కరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని