సరస్వతీ నమోస్తుతే!
గంజాం జిల్లాలోని శక్తిపీఠాలు, తాత్కాలిక దుర్గా మండపాల్లో ఆదివారం సప్తమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా తల్లిని సరస్వతీ దేవి అవతారంతో అలంకరించి, పూజలు జరిపారు.
పూజలందుకుంటున్న చౌడేశ్వరి తల్లి
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లాలోని శక్తిపీఠాలు, తాత్కాలిక దుర్గా మండపాల్లో ఆదివారం సప్తమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా తల్లిని సరస్వతీ దేవి అవతారంతో అలంకరించి, పూజలు జరిపారు. స్థానిక మార్తాపేటలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారిని అలంకరించగా, స్థానిక ఖస్పావీధిలోని జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న చిన్నారులకు మహిళలు విద్య ఉపకరణాలు పంపిణీ చేశారు. అర్చకులు భాస్కరభట్ల బాలకృష్ణ శర్మ పూజలు జరిపించారు.
జగజ్జననికి జేజేలు
ప్రత్యేక అలంకరణలో మజ్జిగౌరి అమ్మవారు
రాయగడ, న్యూస్టుడే: ఉత్కళాంధ్రుల ఇలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం ప్రాంగణాన్ని వివిధ పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రింగ్ రోడ్డు మా మంగళ ఆలయంలో శనివారం రాత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యోగిశ్రీ చైతన్య రాంజీ పర్యవేక్షణలో దీపార్చన నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా