ముగిసిన మూడోవిడత సోలాపురి అమ్మవారి సంబరాలు
కటక్లో చివరి, మూడోవిడత సోలాపురి అమ్మవారి సంబరాలు మంగళవారంతో ముగిశాయి. ఏడు తెలుగు వీధుల్లో మూడోవిడత సంబరాలు నిర్వహించుకున్నారు.
అఖద గల్లీలో సోలాపురి అమ్మవారి ఘటం
కటక్, న్యూస్టుడే: కటక్లో చివరి, మూడోవిడత సోలాపురి అమ్మవారి సంబరాలు మంగళవారంతో ముగిశాయి. ఏడు తెలుగు వీధుల్లో మూడోవిడత సంబరాలు నిర్వహించుకున్నారు. ఆదివారం నదీ తీరాల్లో ఘటాలు ఏర్పాటు చేసి వీధుల్లోని మండపాల వద్దకు తీసుకొచ్చారు. సోమ, మంగళ రెండు రోజులు పూజలు నిర్వహించి మంగళవారం అమ్మవారి ఘటాన్ని సాగనంపారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపులు కూడా నిర్వహించారు. సోమవారం రాత్రి మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అఖద గల్లి మండపం వద్ద అమ్మవారి ఘటానికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. రాష్ట్రంలో పేరొందిన గాయకులు హాజరై భక్తి గీతాలు ఆలపించారు. కటక్ సోలాపురి అమ్మవారి కమిటీ ప్రతినిధులు, ఐక్యత సంఘం ప్రతినిధులు, వివిధ పూజా కమిటీల ప్రతినిధులను వారిని సత్కరించారు. గోదాం గల్లి, బారపత్రసాహి, హరిపూర్ రోడ్డు, ఛత్ర బజార్, సెమినార్ స్కూల్ తెలుగు వీధుల్లో సంబరాలు నిర్వహించారు.
భక్తి గీతాలు ఆలపిస్తున్న గాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ