2.7 లక్షల ఇళ్లకు కరెంటు లేదు
రాష్ట్రంలోని 2,78,778 ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం లేదని, కొరాపుట్ జిల్లాలోని 143 గ్రామాలకు చెందిన 4,727 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నాయని విద్యుత్తు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్దేవ్ తెలిపారు.
ప్రతాప్ దేవ్
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలోని 2,78,778 ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం లేదని, కొరాపుట్ జిల్లాలోని 143 గ్రామాలకు చెందిన 4,727 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నాయని విద్యుత్తు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్దేవ్ తెలిపారు. జయపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి శనివారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రతాప్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. విద్యుత్తు కనెక్షన్లు లేని కుటుంబాలకు బిజుగ్రామజ్యోతి పథకం ద్వారా 2023 జూన్లోగా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కొండకోనలు, మారుమూల గ్రామాలకు విద్యుత్తు సరఫరా సాధ్యం కావడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సౌరశక్తి ఆధారిత వెలుగుల కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నాళ్లు ఏమయ్యారు?.. మా సమస్యలపై ఏం చేశారు?
[ 17-04-2024]
అభివృద్ధే అజెండాగా చేసుకున్నామని, తమకే ఓట్లేయండని ప్రచారానికి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయాచోట్ల ఓటర్లు నిలదీస్తున్నారు. -
రవుర్కెలా బరిలో కేంద్ర మాజీ మంత్రి దిలీప్రే
[ 17-04-2024]
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త దిలీప్రే రవుర్కెలా అసెంబ్లీ భాజపా అభ్యర్థి అయ్యారు. నయాగఢ్ జిల్లా రణపూర్ స్థానానికి గతంలో తాపస్ ముర్ధాను అభ్యర్థిగా చేసిన భాజపా నాయకత్వం ఆయనను తప్పించి మాజీ మంత్రి సురమా పాఢిని నిలబెట్టింది. -
నవీన్ మోదీ నామం జపిస్తున్నారు: జుదిష్టర్
[ 17-04-2024]
రాష్ట్రంలో అయిదు విధానసభ స్థానాల్లో సీపీఐఎంఎల్ లిబరేషన్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జుదిష్టర్ మహాపాత్ర్ అన్నారు. -
వారధి కట్టి.. ఓటు అడగండి
[ 17-04-2024]
వారధి కట్టి ఓట్లు అడగాలని కంజసరి గ్రామస్థులు అంటున్నారు. బిసంకటక్ నియోజకవర్గం కల్యాణ్ సింగుపూర్ సమితి సింగారి పంచాయతీలోని కంజసరి గ్రామం నాగావళి నదికి అవతల ఉంది. -
రాయగడ కోట చేజిక్కించుకునేదెవరో?
[ 17-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి రాయగడ కోటను ఎవరు చేజిక్కుంచుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 1951 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, జనతాదళ్, బిజద అభ్యర్థులే గెలుపొందారు. -
సీనియర్లకు సీట్లు...పూర్వ వైభవానికి ఫీట్లు
[ 17-04-2024]
ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంతవరకు 17 లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. -
మంత్రి సరకపై పోలీసులకు ఫిర్యాదు
[ 17-04-2024]
హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరకకు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
-
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు