హాకీ వరల్డ్ కప్ నిర్వహణకు రూ. 1,098 కోట్లు
హాకీ వరల్డ్ కప్-2023 నిర్వహణ రాష్ట్రానికి గౌరవమని, ఇందుకోసం ప్రభుత్వం రూ.1,098 కోట్లు కేటాయించినట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషారకాంతి బెహర వివరించారు.
రవుర్కెల క్రీడా మైదానం
భువనేశ్వర్, న్యూస్టుడే: హాకీ వరల్డ్ కప్-2023 నిర్వహణ రాష్ట్రానికి గౌరవమని, ఇందుకోసం ప్రభుత్వం రూ.1,098 కోట్లు కేటాయించినట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషారకాంతి బెహర వివరించారు. సోమవారం శాసనసభలో భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్ మాఝి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 2018లో తొలిసారిగా హాకీ వరల్డ్కప్ స్పాన్సర్ చేసిన ప్రభుత్వం రూ.67 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రవుర్కెల, భువనేశ్వర్లలో ఈసారి పోటీలు నిర్వహించాలని నిర్ణయించి, రవుర్కెలలోని బిర్సాముండ స్టేడియం విస్తరణ, ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు. భువనేశ్వర్ కళింగ క్రీడామైదానంలో మరిన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ నిర్మాణాలకు రూ.1023 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రవుర్కెల స్టేడియంలో భువనేశ్వర్లోని కళింగ స్టేడియం తరహాలో అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్న మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?