logo

క్షయ రోగులను దత్తత తీసుకున్న రైల్వే మంత్రి

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కటక్‌లో అయిదుగురు క్షయరోగులకు దత్తత తీసుకున్నారు.

Published : 02 Dec 2022 03:30 IST

రోగికి కిట్‌ అందిస్తున్న సీడీఎంవో, రైల్వే అధికారులు, భాజపా నేత

కటక్‌, న్యూస్‌టుడే: రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కటక్‌లో అయిదుగురు క్షయరోగులకు దత్తత తీసుకున్నారు. జిల్లా ప్రధాన ఆరోగ్య అధికారి కార్యాలయంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో వీరి చికిత్సకు అవసరమైన ఔషధాల కిట్లు అందించారు. కార్యక్రమంలో భాజపా కటక్‌ జిల్లా అధ్యక్షుడు లలాటేందు బడు, సీడీఎంఓ సత్యబ్రత చౌత్రాయ్‌, రైల్వే డివిజన్‌ ఖుర్దా ఏడీఆర్‌ఎం కళ్యాణ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని