అసెంబ్లీని భాజపా రాజకీయ వేదిక చేసింది
భాజపా నాయకులు శాసనసభను రాజకీయ వేదికగా చేసుకొని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర ధ్వజమెత్తారు.
సీఎల్పీ నేత నర్సింగ మిశ్ర ధ్వజం
నర్సింగ మిశ్ర
భువనేశ్వర్, న్యూస్టుడే: భాజపా నాయకులు శాసనసభను రాజకీయ వేదికగా చేసుకొని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి ఆ పార్టీ సభ్యులు విలువలకు సమాధి కట్టారని, చీటికిమాటికి పోడియం వద్ద ఆందోళన చేస్తూ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ లబ్ధి, రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకున్న భాజపా పెద్దలు తాము విపక్షంలో ఉన్నామని, ప్రజల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం ఆ పార్టీ నాయకులు సభ లోపల, వెలుపల వ్యవహరించిన తీరు గణతంత్రానికి గొడ్డలిపెట్టుగా మిశ్ర అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!