logo

ఎమ్కేసీజీలో ఇద్దరు సభ్యుల పరిశీలన

ఎమ్కేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో వైద్య వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు పరిశీలించేందుకు హైకోర్టు ఆదేశం మేరకు కటక్‌లోని మైత్రి సంసద్‌కు చెందిన ఇద్దరు సభ్యుల బృందం శనివారం మధ్యాహ్నం ఎమ్కేసీజీకి చేరుకుంది.

Published : 22 Jan 2023 02:53 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఎమ్కేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో వైద్య వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు పరిశీలించేందుకు హైకోర్టు ఆదేశం మేరకు కటక్‌లోని మైత్రి సంసద్‌కు చెందిన ఇద్దరు సభ్యుల బృందం శనివారం మధ్యాహ్నం ఎమ్కేసీజీకి చేరుకుంది. బృందం సభ్యులు ఆవరణలో వైద్య వ్యర్థాల నిర్వహణ ప్లాంటు, అందుకు సంబంధించిన పత్రాలు తదితరాలు పరిశీలించారు. ఎమ్కేసీజీ పాలనాధికారి, మేనేజర్లు, వైద్య నిపుణులు వారికి వివరాలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని