రాజధానిలో రాయ్ఘర్ కూరగాయలకు గిరాకీ
భువనేశ్వర్లో నవరంగపూర్ జిల్లా రాయ్ఘర్ కూరగాయలకు గిరాకీ పెరిగింది. దాంతో ప్రతి రోజు బస్సుల్లో 20-25 క్వింటాళ్ల కూరగాయలు రాజధానికి ఎగుమతి అవుతున్నాయి.
బస్సుపైకి కూరగాయల బస్తాలు ఎక్కిస్తున్న రైతు
నవరంగపూర్, న్యూస్టుడే: భువనేశ్వర్లో నవరంగపూర్ జిల్లా రాయ్ఘర్ కూరగాయలకు గిరాకీ పెరిగింది. దాంతో ప్రతి రోజు బస్సుల్లో 20-25 క్వింటాళ్ల కూరగాయలు రాజధానికి ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడి రైతులు రాగులు, మొక్కజొన్న వరి మాత్రమే సాగు చేసేవారు అయితే కూరగాయలకు ఉంటున్న గిరాకీని గమనించి గత రెండేళ్లుగా సమితిలో 100 ఎకరాల్లో రైతులు వివిధ కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ఇందులో లాభాలు చూస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి మనోజ్కుమార్ మాట్లాడుతూ... కూరగాయలు సాగుతో తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలు పొందుతున్నారని తెలిపారు. సాగు నీరు కూడా ఎక్కువగా అవసరం రాకపోవడం కలిసొచ్చిందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్ను పంచుకున్న సముద్రఖని