అందరికీ విద్య ఎంతో అవసరం
అందరూ విద్యావంతులుగా మారాలని, ఈమేరకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కిట్, కిస్ సంస్థల ఆధ్వర్యంలో రాజధానితోపాటు దేశవిదేశాల్లో ఆదివారం మారథాన్ నిర్వహించారు.
రాజధానిలో ఉత్సాహంగా మారథాన్
పాల్గొన్న ఎంపీ అచ్యుత సామంత, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్,
ఓలీవుడ్ సినీ నటుడు సవ్యసాచి మిశ్రా, హీరోయిన్ అర్చిత తదితరులు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: అందరూ విద్యావంతులుగా మారాలని, ఈమేరకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కిట్, కిస్ సంస్థల ఆధ్వర్యంలో రాజధానితోపాటు దేశవిదేశాల్లో ఆదివారం మారథాన్ నిర్వహించారు. భువనేశ్వర్లో శాండీ టవర్ నుంచి కిట్ మైదానం వరకు ఈ పరుగు కొనసాగింది. కార్యక్రమంలో 30 వేల మంది విద్యార్థులతోపాటు కిట్ వ్యవస్థాపకుడు, ఎంపీ అచ్యుత సామంత, బాలీవుడ్ సినీ నటుడు రాహుల్ బోస్, ఒడియా సినీ నటుడు సవ్యసాచి మిశ్రా, హీరోయిన్ అర్చిత, అథ్లెట్ ద్యుతిచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుత సామంత మీడియాతో మాట్లాడుతూ అందరికీ విద్య అవసరం అనే అంశంపై చైతన్యం కలిగించేందుకు ఏటా ఈ పరుగులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది భువనేశ్వర్తోపాటు రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో, దేశంలోని 25 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కెమెరూన్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ మారథాన్ నిర్వహించినట్లు తెలిపారు.
పరుగులో పాల్గొన్న విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?